Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు జెండానే లేదు.. మంత్రి పితాని సత్యనారాయణ

హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, టీడీపీల మధ్యే సాగుతున్నారు. అంటే తమ ప్రధాన

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (17:26 IST)
హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, టీడీపీల మధ్యే సాగుతున్నారు. అంటే తమ ప్రధాన ప్రత్యర్థి వైకాపానే అని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీయేనని, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదు కాబట్టి, ఆయన గురించి ఆలోచించే సమయం తమకు లేదన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల గురించి నిర్మాణబద్ధంగా పవన్ కల్యాణ్ ఆలోచించడం లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments