Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో జగన్ కంటే రోజా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారా?

సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ అవ్వడం సాధ్యం కాదు. రాజకీయ నేతలు ఒకేలా ఉండిపోతుంటారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న కీలక నేతలను క్రిందిస్థాయిలో ఉన్న నేతలే డామినేట్ చేసేలా ఉంటారు. అలాంటి పరిస్థితే జగన్ మోహ

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (21:28 IST)
సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ అవ్వడం సాధ్యం కాదు. రాజకీయ నేతలు ఒకేలా ఉండిపోతుంటారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న కీలక నేతలను క్రిందిస్థాయిలో ఉన్న నేతలే డామినేట్ చేసేలా ఉంటారు. అలాంటి పరిస్థితే జగన్ మోహన్ రెడ్డికి తిరుమలలో ఎదురైంది.
 
పాదయాత్ర దిగ్విజయం కావాలని శ్రీవారిని ప్రార్థించేందుకు తిరుమలకు వచ్చిన జగన్.. తన వెంట వైసిపి నేతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆలయంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి జగన్ కంటే రోజాను పలుకరించే వారే ఎక్కువై పోయారు. ఆలయంలోని టిటిడి సిబ్బంది, జగన్ వెంట వచ్చిన కొంతమంది నేతలు రోజాకు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. కట్టు, బొట్టుతో పట్టుచీర కట్టుకుని రోజా సాంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రోజాతో కరచాలనం చేసేందుకే ఎక్కువమంది పోటీలు పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments