Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజామాబాద్: గెస్ట్‌హౌస్ ఖాళీ చేయని ఎంపీపీ.. మహిళ ఛాతిపై కాలితో తన్నాడు..

నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఓవరాక్షన్ చేశాడు. ఓ మహిళను అకారణంగా దూషించడంతో పాటు ఆమె ఛాతీపై తన్నాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి రాజవ్వ కుటు

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (10:56 IST)
నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రజా ప్రతినిధి ఓవరాక్షన్ చేశాడు. ఓ మహిళను అకారణంగా దూషించడంతో పాటు ఆమె ఛాతీపై తన్నాడు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా ధర్పల్లి ఎంపీపీ గోపి. ధర్పల్లి గ్రామానికి రాజవ్వ కుటుంబానికి.. ఎంపీపీ గోపికి మధ్య ఆస్తి వివాదాలున్నాయి. తన కొంతకాలం క్రితం గోపి తన గెస్ట్‌హౌస్‌ను రాజవ్వకు అమ్మాడు. దీనికోసం 33 లక్షల రూపాయలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంది రాజవ్వ. 
 
కానీ గోపి ఇప్పటికీ గెస్ట్‌హౌస్‌ ఖాళీ చేయకుండా.. తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతని ఇంటి వద్ద బాధితురాలు ఆందోళన చేయడంతో.. రేట్ పెరిగిందని.. మరిన్ని డబ్బులు ఇస్తేనే ఖాళీ చేస్తానని చెప్పాడు. అయితే రాజవ్వ అతడ్ని చెప్పుతో కొట్టింది. 
 
వెంటనే ఆమె ఛాతిపై కాలితో.. ఆమెను దూషించాడు గోపి. దీంతో ఆ పక్కనే ఉన్న సదరు మహిళ కుటుంబ సభ్యులు ఎంపీపీని తోసేశారు. రాజవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో గోపిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

శ్రీ విష్ణు కు #సింగిల్‌ సక్సెస్ సాదించి పెడుతుందా - ప్రివ్యూ రిపోర్ట్

ప్రెగ్నెన్సీ పుకార్లే అని ఖండించిన నాగ చైతన్య, శోభితా టీమ్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments