Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దపల్లి జిల్లాలో పోలీస్ స్టేషన్‌లోనే నిందితుడి ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 26 మే 2020 (10:20 IST)
పోలీసు స్టేషన్‌లోనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్‌లో వన్యప్రాణుల వేట కేసులో నిందితుడిగా పోలీసుల అదుపులో ఉన్న శ్రీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్‌ స్టేషన్ ఆవరణలో ఉన్న బాత్ రూమ్‌లో ఉరివేసుకొని శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
వన్యప్రాణుల వేట కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన నలుగురు వేటగాళ్లలో శీలం రంగయ్య కూడా నిందితుడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. మృతుడి స్వస్థలం రామగిరి మండలం రామయ్య పల్లి గ్రామమని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments