Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించా : కారెం శివాజీ (వీడియో)

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయం

Webdunia
మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (19:49 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్టు రాష్ట్ర ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ చెప్పుకొచ్చారు. ఆయన మంగళవారం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించి నేటితో 40 యేళ్లు పూర్తయ్యాయని, ఈ శుభ సందర్భంలో శ్రీవారిని దర్శనం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని శ్రీవారిని కోరినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, విభజన కారణంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ప్రార్థించినట్టు చెప్పారు. ఇకపోతే, రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు సమర్థంగా అమలు చేస్తున్నారనీ, కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. 
 
అలాగే తాను ఇపుడు రాజకీయాల్లో లేనని, అదేసమయంలో తాను ఎలాంటి పదవులు ఆశించడం లేదన్నారు. కానీ, దేవుడు దయ తలిస్తే పదవులు వాతంటత అవే వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments