Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారాయణ హాస్పిటల్ రోగులకు తీవ్ర ఇబ్బందులు, ఆక్సిజన్ అందక రోగి మృతి

Webdunia
మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (16:52 IST)
నెల్లూరు నగరం రూరల్ నారాయణ రెడ్డి పేట పెళ్లూరు సునీత అనే మహిళ నారాయణ హాస్పిటల్లో గత మూడు రోజుల క్రితం కరోనాతో చేర్పించడం జరిగింది. ఐతే పేషంట్‌కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదని అదేవిధంగా డాక్టర్లు గాని ఇక్కడున్న నోడల్ ఆఫీసర్ గాని ఎవరు కూడా తమకు సమాధానం చెప్పలేదని మహిళ తరపు బంధువులు ఆరోపిస్తున్నారు.

నిన్న రాత్రి ఆక్సిజన్ అందకపోతే నారాయణ హాస్పిటల్ సిబ్బందికి ఫోన్ చేసి మాట్లాడితే వారు సమాధానం చెప్పలేదని, తెల్లవారుజామున మరణించినట్లుగా హాస్పిటల్ సిబ్బంది చెప్పారని తెలిపారు.

నారాయణ హాస్పిటల్లో రోగులను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారని నారాయణ హాస్పిటల్ ముందు అనేక మంది కరోనా పేషెంట్ బంధువులు తమ నిరసన తెలియజేయడం జరిగింది. నారాయణ వైద్యశాల మీద జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments