Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఎంతమంది భక్తులకు అన్నప్రసాదాలు, తలనీలాలు, లడ్డూలు ఎంత ఇచ్చారో తెలుసా..?

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (23:09 IST)
కరోనా కారణంగా ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచి భక్తులను మాత్రం అనుమతించారు. వైదిక కార్యక్రమాలన్నీ యథావిథిగా కొనసాగించారు. అలాగే కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఆలయాలు మళ్ళీ తెరుచుకున్నాయి.
 
తిరుమలలో మాత్రం 8,9 తేదీల్లో టిటిడి ఉద్యోగస్తులను దర్సనానికి అనుమతించారు. 10వ తేదీ తిరుమల స్థానికులను భక్తులను పంపించారు. ట్రయర్ రన్ సక్సెస్ కావడంతో ఇక సామాన్య భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు.
 
అయితే ఈ మూడురోజుల ట్రయల్ రన్లో టిటిడి అనుకున్న దానికన్నా ఎక్కువమందే స్వామివారిని దర్సించుకున్నారు. 21,500 మంది టిటిడి ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు, స్థానికులు స్వామివారిని దర్సించుకుంటే 33,500 మందికి లడ్డూప్రసాదాలను అందజేశారు. ఇక తలనీలాలు 1508 మంది సమర్పించారు. అన్నప్రసాదాలను 31 వేల మంది స్వీకరించారు. రెండు రోజుల్లో హుండీ ఆదాయం 47 లక్షల రూపాయలు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

ఆ కోలీవుడ్ హీరో అలాంటివారా? ఆ హీరోయిన్‌ను వాడుకుని వదిలేశారా?

Sobhita: తల్లిదండ్రులు కాబోతున్న నాగచైతన్య-శోభిత?

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

తర్వాతి కథనం
Show comments