Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో భారీ సెక్స్ రాకెట్... వెంకయ్య దర్శనానికి వచ్చి...(వీడియో)

ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిని కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. భక్తులనే టార్గెట్ చేస్తూ వ్యభిచార గృహాలను నడిపేస్తున్నారు. కొంతమంది ప్రైవేటు లాడ్జి యజమానులతో కుమ్మక్కవుతున్న వ్యభిచార గృహ నిర్వాహకులు మహిళలను మభ్యపెట్టి

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (13:52 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతిని కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేస్తున్నారు. భక్తులనే టార్గెట్ చేస్తూ వ్యభిచార గృహాలను నడిపేస్తున్నారు. కొంతమంది ప్రైవేటు లాడ్జి యజమానులతో కుమ్మక్కవుతున్న వ్యభిచార గృహ నిర్వాహకులు మహిళలను మభ్యపెట్టి లక్షల రూపాయలు సంపాదించేస్తున్నారు. 
 
తిరుపతిలోని సాయి అమృత లాడ్జి, సాయి విజయ, అశోక రెసిడెన్సీ, హరిచరణ్‌ లాడ్జిలలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేయగా 10 మంది యువతులు, 10 మంది విటులు కనిపించారు. ఉద్యోగాల పేరుతో యువతులను మభ్యపెట్టి పడుపు వృత్తిలోకి కొంతమంది వ్యభిచార నిర్వాహకులు దించుతున్నారని పోలీసుల విచారణలో వెల్లడైంది. 
 
దీంతో 10 మంది యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేసిన పోలీసులు విటులను, లాడ్జి యజమానులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన విటులందరూ పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చిన వారుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు చెప్పిన వివరాలు... వీడియో...
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం