Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్య

చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు.

Webdunia
బుధవారం, 30 మే 2018 (20:38 IST)
చిత్తూరు జిల్లా మదనపల్లెలో మహిళా న్యాయవాది దారుణ హత్యకు గురైంది. ఎస్‌బిఐ కాలనీ సమీపంలో ద్విచక్ర వాహనం పైన వెళుతున్న న్యాయవాది నాగజ్యోతిపై కత్తులతో దాడికి దిగారు గుర్తు తెలియని వ్యక్తులు. 
 
ఆ దాడిలో సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు నాగజ్యోతి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దాడికి తెగబడ్డ దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. మృతురాలు ప్రముఖ న్యాయవాది జితేంద్ర సతీమణి. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments