Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం పిండి ప్యాక్‌తో..?

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (11:52 IST)
ముఖాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా చర్మం జిడ్డు జిడ్డుగానే ఉంటుంది. అందుకు ఏవేవో క్రీములు, మందులు వాడుతుంటారు. అయినను ప్రయోజనం ఉండదు. ఏ ప్రయత్నాలు చేసినా జిడ్డు చర్మం అలానే ఉందని బాధపడుతుంటారు. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అవేంటో పరిశీలిద్దాం..
 
పావుకప్పు బొప్పాయి గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం, బియ్యంపిండి కలిపి ముఖ చర్మానికి రాసుకోవాలి. గంటపాటు అలానే ఉంచి ఆపై చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా వారం రోజులు చేస్తే తప్పక ఫలితాలు పొందవచ్చును. తరువాత ఆపిల్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్‌లా చేసి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తరువాత వెచ్చని నీటిలో శుభ్రం చేసుకుంటే జిడ్డు చర్మం పోతుంది. 
 
ఐస్‌క్యూబ్స్‌ను నీటిలో కరిగించి ఆ నీళ్లల్లో కొద్దిగా ఉప్పు కలిపి ప్యాక్ వేసుకుంటే మెుటిమ సమస్య ఉండదు. నల్లటి మచ్చలు కూడా రావు. అరకప్పు పెసరపిండిలో 2 స్పూన్ల పెరుగు కలిగి ముఖానికి స్క్రబ్ చేసి,  అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కుంటే చర్మ జిడ్డుతనం పోతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అవకాశం దొరికితే నీ ముక్కును కొరికి తినేస్తానే అంటూ అన్నంతపనీ చేసిన భర్త!!

భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే.. చైనా, బంగ్లాదేశ్ మద్దతు ఎవరికి? (Video)

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

తర్వాతి కథనం
Show comments