Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే.. టమాటా గుజ్జు బెస్ట్

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే టమాటా గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరు

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (20:11 IST)
శీతాకాలంలో పాదాలు మెరవాలంటే టమాటా గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును పాదాలకు రాయాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. 
 
అలాగే సమపాళ్లలో కీరదోస, నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి. పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా రోజు మార్చి రోజు చేస్తే పాదాలకు ప్రత్యేక అందం చేకూరుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments