Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సరం వేళ చౌక ధరలకే ఆకాశయానం

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (10:28 IST)
దేశంలోని ప్రైవేటు విమానయాన సంస్థలు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా, చౌక ధరకే విమాన ప్రయాణ అవకాశాన్ని కల్పించాయి. దేశీయ సర్వీసుల్లో ఈ చౌక ధర టిక్కెట్ రూ.2023గా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్ణయించింది. అలాగే, అంతర్జాతీయ సర్వీసుల్లో రూ.4999గా ఖరారు చేసింది. అయితే, ఎయిర్ ఏషియా మాత్రం రూ.1479కే ఈ టిక్కెట్‌ను ఆఫర్ చేస్తుంది. 
 
ఎయిర్ ఏషియా సంస్థ బెంగుళూరు కోచ్చి తదితర మార్గాల్లో 1497కే టిక్కెట్లను విక్రయించింది. డిసెంబరు 25వ తేదీ లోపు టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14వ తేదీ మధ్య ప్రయాణ టిక్కెట్లపై ఈ ఆఫర్లను ప్రటించింది. ఎయిర్ ఏషియా పోర్టల్, మొబైల్ యాప్, ఇతర బుకింగ్ సైట్లలో ఈ ప్రయాణ ఆఫర్‌‍ను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments