పెరిగిన బంగారం ధరలు - రూ.100 చొప్పున పెరిగిన వెండి

సెల్వి
శనివారం, 9 నవంబరు 2024 (10:23 IST)
దీపావళి తర్వాత పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర.. తాజాగా నవంబర్‌ 9న పెరిగింది. శనివారం ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 పెరుగుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున పెరిగింది. 
 
ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, వివాహాలు, పండుగల కోసం స్థానిక నగల వ్యాపారులు, రిటైలర్లు తాజా కొనుగోళ్ల కారణంగా ధరలు పెరిగాయి. 
 
శనివారం స్వల్పంగా పెరుగుదల నమోదైంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,860 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,480 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలోకు రూ.94,800 ఉంది. నిన్న కిలో ధర రూ.93,800 వద్ద ముగిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments