Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేవారం నుంచి పెట్రో బాదుడు... లీటర్ ధర రూ.120 !!

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (08:29 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల బాదుడుకు తెరెతీయనున్నారు. వచ్చేవారం నుంచి ఇంధన ధరలను పెంచేందుకు ప్రభుత్వ చమురు సంస్థలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రోజువారీ వడ్డనకు తాత్కాలికంగా స్వస్తి చెప్పారు. అయితే, ఈ ఎన్నికల్లో భాగంగా యూపీలో చివరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల 7వ తేదీన జరుగనుంది. ఆ మరుసటి రోజు నుంచే ఆయిల్ కంపెనీలు పెట్రోల్ వడ్డనకు శ్రీకారం చుట్టనున్నాయి.  
 
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 111 డాలర్లకు చేరింది. ఈ భారం రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా మరింతగా పెరగనుంది. దేశంలో పెట్రోల్ రిటైర్ల ధరల సవరణ స్తంభించినపుడు ముడిచమురు ధర 81.5 డాలర్లుగా ఉంది. అంటే ప్రస్తుతం దీని ధర 28.5 డాలర్లు అధికంగా పెరిగింది. 
 
దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలపై మరింత భారం పడింది. ఇపుడు ఈ భారాన్ని చమురు వినయోగదారులపై మోపేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందులోభాగంగా, పెట్రోల్ ధరను భారీ పెంచే అవకాశం ఉందని, ఈ కారణంగా లీటరు పెట్రోల్ ధర రూ.120కు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల మూవీ రాబిన్‌హుడ్‌ జీ5లో స్ట్రీమింగ్‌

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments