Webdunia - Bharat's app for daily news and videos

Install App

భయపెడుతున్న పెట్రోల్ ధరలు...

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు భయపడిపోతున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి పెరిగినా గగ్గోలు పెట్టిన నేటి బీజేపీ పాలకులు... ఇపుడు విపరీతంగా పెరిగిపో

Webdunia
మంగళవారం, 2 జనవరి 2018 (11:23 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో వాహనచోదకులు భయపడిపోతున్నారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి పెరిగినా గగ్గోలు పెట్టిన నేటి బీజేపీ పాలకులు... ఇపుడు విపరీతంగా పెరిగిపోతున్నా నోరుమెదపకుండా ఉంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
6 నెలల క్రితం అత్యధికంగా రూ.75 చేరింది. ఈ క్రమంలో కేంద్రం చర్యలు తీసుకుని.. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించటంతో కొంత ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజూ 5, 10 పైసలు పెరుగుతూ, తగ్గుతూ 2018, జనవరి 2వ తేదీకి రూ.74.10పైసలు, డీజిల్ రూ.64.79కి చేరింది. 
 
ఇదిలావుంటే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముడి చమురు ధరలను పెంచింది. బ్యారల్ పై 4 శాతం పెరుగుదల ఉంది. ఈ పెంపు కూడా స్వదేశీ మార్కెట్‌పై పడనుంది. ఇప్పటికే దిగుమతి చేసుకున్న ఆయిల్‌పై ఈ ధరల ప్రభావం లేకున్నప్పటికీ రాబోయే వారం, 10 రోజుల్లో అరబ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇంధనంపై కొత్త ధరల ప్రభావం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments