Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ ధరకే సూపర్ ఫాస్ట్ ఫోన్.. ఆవిష్కరించిన శాంసంగ్

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (15:35 IST)
స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ కంపెనీ మరో కొత్త మోడల్ ఫోనును ఆవిష్కరించింది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్ కొనాలని భావించే మొబైల్ వినియోగదారులకు ఎంతో చౌకగా ఉంటుంది. రూ.8500తో 8జీబీ ర్యామ్‌తో ఈ ఫోను తీసుకొచ్చింది. పైగా, మంచివేగంతో 128 జీపీ మెగా స్టోరేజ్‌ను కల్పించిది. 5 వేల ఎంఏహెచ్‌తో పవర్ ఫుల్ బ్యాటరీని అమర్చింది. బడ్జెట్ ఫోన్ కేటగిరీలో ఈ ఫోను తీసుకొచ్చింది. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టింది. పైగా, ఈ స్మార్ట్ ఫోన్లకు రెండేళ్లపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లను ఉచితంగా అందించనుంది. ఈ ఫోన్ వివరాలను పరిశీలిస్తే,
 
ఈ ఫోను పేరు మేరా ఎం 04. 8 జీబీ ర్యామ్, రోమ్ స్టోరేజీ 128 జీబీ, (1టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకునే సౌలభ్యం ఉంది). ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, బ్యాటరీ 5000 ఎంఏహెచ్, కెమెరా 13 ఎండీ డ్యూయల్ కెమెరా, 16.55 సెం.మీ స్క్రీన్ కలిగివుండే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.8500గా నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ ఫోన్ విక్రయాలు మార్కెట్‌లో మొదలయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments