Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ కారణంగా చితికిపోయిన చిన్న పరిశ్రమలు

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (21:04 IST)
కరోనా వైరస్ చిన్నపరిశ్రమలకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. లాక్ డౌన్ సందర్భంగా ఆర్డర్లు కరువయ్యాయి. ఇప్పుడు సడలింపులు వచ్చాక కార్మికులు కరువయ్యారు. ఏం చేయాలనే పరిస్థితుల్లో పరిశ్రమల నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. ఏ పరిశ్రమలు గేటు ముందు చూసినా కార్మికులు కావలెను అన్న బోర్డులు వేలాడు తున్నాయి.
 
కార్మికులు లేకుండా సంగారెడ్డి జిల్లాలో దయనీయ పరిస్థితి నెలకొన్నది. ఈ జిల్లాలో కొన్ని వేల సంఖ్యలో చిన్న చిన్నపరిశ్రమలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ అనేక రాష్ట్రాల నుండి వలస కూలీలు వచ్చి తమ జీవితాన్ని గడుపుతుండటం వల్ల వీటిని మినీ ఇండియాగా పిలిచేవారు.
 
ప్రస్తుతం కరోనా ప్రభావంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో చిన్నచిన్న పరిశ్రమలు విలవిలలాడుతున్నాయి. కార్మికుల సమస్య చిన్న పరిశ్రమలనే కాదు పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా వెంటాడుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా అనేక పరిశ్రమలు నష్టపోయాయని యాజమాన్య వర్గాలు తెలుపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments