Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 1 నుంచి జీఎస్టీ అమలు.. స్మార్ట్ ఫోన్లు, సిమెంట్ ధరలు తగ్గుతాయట..

జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దే

Webdunia
మంగళవారం, 23 మే 2017 (09:17 IST)
జీఎస్టీని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని అమలు చేయడంతో స్మార్ట్ ఫోన్లతో పాటు వైద్య పరికరాలు, సిమెంట్ ధరలు కూడా తగ్గుతాయని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లపై సగటున 13.5 శాతం పన్ను ఉండగా, జీఎస్టీ అమలైతే 12 శాతమే వసూలు చేస్తారని ఆర్థిక శాఖ వెల్లడించింది. 
 
అంతేగాకుండా.. జీఎస్టీ అమలుతో వైద్య పరికరాలపై ప్రస్తుతమున్న 13 శాతం పన్నును 12 శాతంగా నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే సిమెంట్‌పై  31శాతం ఉన్న పన్నును 28 శాతానికి తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇదేవిధంగా బయో కెమికల్‌, ఆయుర్వేదం, యునానీ, సిద్ధ, హోమియోపతి విధానంలో వాడే ముడిపదార్థాలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments