Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌లో మార్పులు.. మరింత ప్రమాదకారి కావొచ్చు : డబ్ల్యూహెచ్‌వో

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (13:07 IST)
కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరో హెచ్చరిక జారీచేసింది. ఈ వైరస్ పలు రూపాలు సంతరించుకుంటుందని అదువల్ల ఇది మరింత ప్రమాదకారి కావొచ్చని హెచ్చరించింది  
 
అదేసమయంలో కరోనా వ్యాప్తి ఈ ఏడాది చివరికల్లా ఆగిపోతుందన్న ఆలోచన చేస్తే అది తొందరపాటే అవుతుందన్నారు. అలాంటి ప్రచారాలు పూర్తి అవాస్తవమని పేర్కొంది. సమర్థవంతమైన కరోనా టీకాల వల్ల మరణాలు, ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్‌ డాక్టర్‌ మైకేల్‌ ర్యాన్‌ తెలిపారు. 
 
వైరస్‌ కట్టడికి టీకాలు తోడ్పడుతున్నాయని పేర్కొన్న ఆయన కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రిస్తామని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉందన్న డబ్ల్యూహెచ్ఓ.. మార్పులు చెందుతున్న వైరస్‌ ప్రమాదకారిగా మారే అవకాశముందని హెచ్చరించింది. మహమ్మారి నిర్మూలనకు అన్ని దేశాలు సమష్టిగా పనిచేయాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం