Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (09:57 IST)
కేరళ రాష్ట్రంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ క్రీడాకారిణీపై 62 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణఆనికి పాల్పడిన కామాంధుల్లో కోచ్‌‌తో పాటు సహా ఆగాళ్లు కూడా ఉన్నారు. బాధితురాలు 13 యేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి ఆమెపై లైంగికదాడి జరుగుతుంది. ప్రస్తుతం ఈ క్రీడాకారిణి వయసు 18 యేళ్లు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు. మరో 40 మందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలు 13 యేళ్ళ వయసులో ఉన్నపుడు పొరుగింటి వ్యక్తి బలవంతంగా ఆమెను తన ఇంట్లోకి లాక్కెళ్లి పోర్న్ చిత్రాలు చూపించాడు. ఆపై స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక పోటీల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లినపుడు తోటి ఆటగాళ్లతో పాటు కోచ్‌ కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
 
అయితే, ఈ విషయాన్ని ఆమె ఎపుడూ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లలేదు. తండ్రి సోన్‌ఫోన్‌ను బాధిత యువతి వాడుతూ వచ్చింది. దీంతో ఆ ఫోనులోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారే ఆమెపై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కేరళ సమాఖ్య సొసైటీ వలంటీర్లు ఇటీవల క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లగా ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మహిళా కమిషన్ మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉంటాడు... రాహుల్ రవీంద్రన్‍తో బంధంపై సమంత

హీరో ప్రభాస్.. ఒక సాదాసీదా నటుడు మాత్రమే... లెజెండ్ కాదు..: మంచు విష్ణు (Video)

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం