Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదీనా ఆకుల్లో తేనె, నిమ్మరసం కలిపితే..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (12:07 IST)
స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల గురించి చెప్పాలంటే.. చాలా బాధగా ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేయాలన్నా లేదా నిద్రించాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపునొప్పి వచ్చిందంటే.. అసలు తట్టుకోలేం. మరి ఈ నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ 3 చిట్కాలు పాటిస్తే చాలు..
 
1. కడుపు నొప్పితో బాధపడేవారు కప్పు టీ డికాషన్‌లో గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరిగించి సేవిస్తే బాధనుండి ఉపశమనం లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు..అరకప్పు పుదీనా ఆకుల్లో నిమ్మరసం, 2 చెంచాల తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
2. కడుపులో మంటగా ఉన్నప్పుడు రోజుకో గ్లాస్ పుదీనా రసం తీసుకుంటే తక్షణమే ఫలితం లభిస్తుంది. 
 
3. అరికాళ్లు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే సరిపోతుంది. ఇదే ముద్దను గాయాల తాలూకు మచ్చలకు రాస్తే... త్వరగా నయమవుతాయని వైద్యులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

తర్వాతి కథనం
Show comments