Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమలాపండును భోజనానికి ముందు తీసుకోకూడదట.. తెలుసా?

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (19:06 IST)
కమలాపండును తింటే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కమలాపండ్లలో శరీరానికి అవసరమయ్యే యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా వుంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. బ్యాక్టీరియాపై పోరాటం చేస్తాయి. కమలా పండ్లలో వుండే నీటి శాతం కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. బీపీని తగ్గించే గుణం కమలాపండులు వుంది. 
 
కమలాపండులోని పొటాషియం, లైకోపీన్‌ పోషకం కాన్సర్‌ కారకాలతో పోరాడుతుంది. అయితే కమలా పండ్లను రోజుకు రెండేసి మాత్రమే తీసుకోవాలి. అలాగే భోజనానికి ముందు తీసుకోకూడదు. పరగడుపున తీసుకోకూడదు. 
 
ఎందుకంటే ఇందులోని ఆమ్లాలు పొట్టలోని గ్యాస్ట్రిక్ ఆమ్లాన్ని మరింత పెంచుతాయి. అలాగే పాలు తాగాక వెంటనే కమలాల జ్యూస్ తాగకూడదు. కనీసం గంట వ్యవధి ఉండాలి. ఎందుకంటే పాలలోని ప్రోటీన్లు కమలాలలోని ఆమ్లంతో కలిసి జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments