ప్రతి ఒక్కరూ విధిగా చేయించుకోవాల్సి వైద్య పరీక్షలేంటి?

హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (17:33 IST)
హైటెక్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తీవ్రమైన పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఒక్కరూ విధిగా సుమారుగా 55 రకాల వైద్య పరీక్షలను చేయించుకోవాలని సూచన చేస్తోంది. దీనికి సంబంధించి ప్రత్యేక జాబితాను త్వరలోనే విడుదల చేసింది. ఈ పరీక్షలను ప్రతి ఒక్కరూ ప్రతి యేడాది విధిగా చేసుకోవాలని కోరుతోంది.
 
ప్రభావవంతమైన చికిత్సకు కచ్చితమైన వ్యాధి నిర్ధారణ తొలి అడుగు. వైద్యసేవలు అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ ఒక్కరూ వైద్యసేవల కొరత వల్ల ప్రాణాలు కోల్పోరాదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేసెస్ అంటున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా టైప్-2 మధుమేహం ఉన్న వృద్ధుల్లో 46 శాతం మందిని గుర్తించడం లేదన్నారు. హెచ్ఐవీ, టీబీ తరహా ఇన్ఫెక్షన్ వ్యాధులకు ఆలస్యంగా వైద్యపరీక్షలు చేయించుకోవడం వల్ల అవి మరింత వ్యాప్తిచెంది ప్రమాదకర పరిస్థతి ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో సాధారణ అనారోగ్య పరిస్థితులను గుర్తించేందుకు నిర్వహించాల్సిన 58 పరీక్షలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. వీటన్నింటికీ కలిపి ఓ కనీస ప్యాకేజీగా రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 
 
హెచ్ఐవీ, టీబీ, మలేరియా, హెపటైటిస్ బి, సి, హ్యుమన్ పాపిలోమా వైరస్, సిఫిలిస్ తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇందులో ఉన్నాయి. తప్పనిసరి వైద్య పరీక్షల జాబితాలో ఉన్న పరీక్షల వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

నేతలెవ్వరూ గాంధీ భవన్ వైపు రావొద్దంటున్న సీఎం రేవంత్ రెడ్డి

మామ ప్రైవేట్ భాగాన్ని బ్లేడుతో కోసేసిన కోడలు (వీడియో)

పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ఉద్ధవ్‌కు తేరుకోలేని షాకిచ్చిన ఎంపీలు

అమర్నాథ్ భక్తులకు షాకింగ్ న్యూస్ - తాత్కాలికంగా యాత్ర నిలిపివేత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments