Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్రాక్షల్లోని విత్తనాలను ఎండబెట్టి పొడి చేసి...?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (10:28 IST)
ప్రస్తుత కాలంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ద్రాక్షలే కనిపిస్తున్నాయి. ద్రాక్షలు ఎరుపు, పచ్చ, నలుపు వంటి రంగుల్లో లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇప్పటి తరుణంలో ఎరుపు ద్రాక్షలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఎరుపు ద్రాక్షలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. ఎరుపు రంగుగా ఉన్న ద్రాక్ష పండ్లు తీసుకోవడం వలన రక్తంలోని గ్లూకోస్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. మధుమేహ వ్యాధితో బాధపడేవారు తరచు ఈ ద్రాక్షలు తింటే.. వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
2. ఈ ద్రాక్షల్లోని విత్తనాలను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా చేసిన పొడిని గ్లాస్ పాలలో కలిపి ప్రతిరోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు. దాంతో పాటు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.
 
3. రోజంతా పనిచేసి అలసట, ఒత్తిగా ఉన్నవారు కప్పు ద్రాక్ష పండ్లు తింటే.. పోయిన ఎనర్జీ అంతా తిరిగి పొందవచ్చును. వీటిని తినడం వలన శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు, వ్యర్థాలు తొలగిపోతాయి. 
 
4. నిత్యం ఎరుపు రంగు ద్రాక్షలను తింటుంటే.. రక్త సరఫరా మెరుగుపడుతుంది. అలానే కంటి సమస్యలతో బాధపడేవారు రోజూ గ్లాస్ ద్రాక్ష జ్యూస్ తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది.
 
5. ద్రాక్షల్లోని గుజ్జును మాత్రం తీసి అందులో కొద్దిగా చక్కెర, తేనె కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా రోజూ తింటే.. శరీర నొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు రావు. 
 
6. ద్రాక్ష తొక్కలను పొడి చేసి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలలో గానీ, మజ్జిగలో గానీ కలిపి తాగితే.. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించాడు.. నదిలో దూకి పారిపోవాలనుకున్నాడు.. కానీ? (video)

30 నిమిషాల బ్లాక్‌అవుట్ డ్రిల్- పాక్ అలెర్ట్.. రెండు నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోండి

Surgical Strike: ఫహల్గామ్ దాడి- పాకిస్తాన్‌పై మరో సర్జికల్ స్ట్రైక్.. నిజమేనా?

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

తర్వాతి కథనం
Show comments