Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను ఏకాకిని చేసేందుకే జాదవ్‌కు ఉరిశిక్ష... పాకిస్థాన్ ఎత్తుగడ

భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చ

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (10:42 IST)
భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ (46)కు గూఢచర్యం ఆరోపణల కింద ఉరిశిక్ష విధించడం వెనుక పాకిస్థాన్ భారీ వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తోంది. జాదవ్ ఉరిని అడ్డుపెట్టుకుని భారత్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్టుగా ఉందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా.. అంతర్జాతీయంగా భారత్‌ను ఏకాకిని చేసేందుకే ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. 
 
ఇదేవిషయంపై ఉడ్రోవిల్సన్ దక్షణాసియా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ మైఖెల్ కుగెల్‌మన్ స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికపై పాక్‌ను ఒంటరి చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు జాదవ్ ఉరిశిక్షను తెరపైకి తెచ్చిందన్నారు. జాదవ్‌ను రక్షించేందుకు భారత్ ముందుకొస్తే ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాక్ బేరసారాలకు దిగేందుకు కూడా వెనకాడబోదని అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments