Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపాల్‌లో విమానం అదృశ్యం - 22 మంది భద్రతపై ఆందోళన

Webdunia
ఆదివారం, 29 మే 2022 (14:21 IST)
నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైంది. దీంతో ఆ విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికుల భద్రతపై ఇపుడు ఆందోళన కలిగిస్తుంది. వీరిలో నలుగురు భారతీయ ప్రయాణికులు కూడా ఉన్నారు. 
 
నేపాల్‌లో విమానాశ్రయం నుంచి ఉదయం 9.55 గంటలకు బయలుదేరిన తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఇపుడు ఈ విమానం ఏమందనే విషయం తెలియడం లేదు. 
 
ఈ విమానానికి ఏటీసీతో సంబంధాలు ఉన్న సమయంలో విమానం మౌంట్ ధౌలగిరి వైపు వెళ్లిందని ఏటీసీ అధికారులు అంటున్నారు. మరికొందరైతే ఉదయం 10.35 నిమిషాలకు ఏటీసీని కాంటాక్ట్ చేసిందన్నారు. కానీ, ఆ విమానం ఆచూకీ ఇప్పటివరకు తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

తర్వాతి కథనం
Show comments