Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణంగా భారత్‌ పరిస్థితి.. సైన్యాన్ని దించండి: అమెరికా

Webdunia
బుధవారం, 5 మే 2021 (17:28 IST)
ఇండియాలో కరోనా పెద్ద ఎత్తున ఆందోళనకర స్థాయిలో ఉందంటూ అమెరికాకు చెందిన నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

తక్షణమే ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలనీ, సర్వ శక్తులు ఉపయోగించి కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు సైన్యాన్ని కూడా రంగంలోకి దింపాలంటూ అయన సూచించారు.

కరోనా రోగులకు వైద్య సామగ్రి పంపిస్తే సరిపోదు అని, వైద్య సిబ్బందిని కూడా భారత్‌కి పంపి గడ్డు కాలంలో ఉన్న దేశాన్ని రక్షించాలని అయన కోరారు. ఇప్పటికే రెండు కోట్ల మందికి ఈ వైరస్ సోకగా రెండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments