Webdunia - Bharat's app for daily news and videos

Install App

12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య..

ఠాగూర్
గురువారం, 26 డిశెంబరు 2024 (16:57 IST)
12 మంది భార్యలు... 102 మంది సంతానం... 578 మందికి తాతయ్య.. ఇదేదో విచిత్రంగా ఉంది కదూ. నిజమే.. ఉగాండాకు చెందిన ఓ వ్యక్తికి ఇలా గుర్తింపు పొందాడు. ఆ వ్యక్తి పేరు ముసా హసహ్యా కసేరా. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండా దేశానికి చెందిన వ్యక్తి. ఉగాండాలోని ముకిజా గ్రామ నివాసి. ఆయన వయసు 70 యేళ్లు. ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని ఏకంగా 102 మందికి జన్మనిచ్చాడు. ఒక్కో భార్య నుంచి 8, 9 మంది పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు తన సంతానాన్ని పెంచేందుకు, వారి కడుపు నింపేందుకు నానా పాట్లు పడుతున్నాడు. అంతేకాదండోయ్.. వారి పేర్లను గుర్తు పెట్టుకునేందుకు కూడా తికమక పడుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ రిజిస్టర్‌నే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈయన 578 మందికి తాతగా మారాడు. 
 
1972లో ముసా తొలి వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 17 ఏళ్లే. అనంతరం ఒకరి తర్వాత ఒకరిగా మొత్తం 12 మందిని చేసుకున్నాడు. అయితే, ఇంతమందిని చేసుకుంటూ పోయినా వారిని ఎలా పోషించగలనన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదని ముసా చెప్పుకొచ్చాడు. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.


 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kailash Meena (@theindotrekker)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments