Webdunia - Bharat's app for daily news and videos

Install App

సముద్రంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (14:35 IST)
జోసీ ప్యూక్టర్ అనే 37 యేళ్ళ మహిళ నికారగువాలోని ప్లాయా మజగువాల్‌ సముద్రతీరం (ఫసిపిక్ సముద్రం)లో పండంటి బిడ్డకు జన్మినిచ్చారు. వైద్య సిబ్బంది సాయం లేకుండానే ఆమె ప్రస్వించారు. సముద్రంలో ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ, ముద్దాడుతూ దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. 
 
ఇక్కడో విషయం గమనించాల్సివుంది. ఆ మహిళ గర్భందాల్చిన తర్వాత ఒక్కసారి కూడా కడుపులో బిడ్డ ఎలా ఉండాడన్న విషయంపై స్కానింగ్ చేయలేదు. అయితే, పూర్తిగా సురక్షితంగా ప్రసంవించడానికి అయ్యేలా అన్ని విషయాలను తెలుసుకున్నట్టు ఆమె చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట ఇపుడు వైరల్‌గా మారింది. ఎలాటి వైద్య సలహాలు, సూచనలు లేకుడా తనంతకు తానుగానే రీసెర్చ్ చేసుకుంటూ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జోసీ ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments