Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెలినార్-ఎయిర్ టెల్ విలీనం.. జియోను దెబ్బతీసేందుకేనా?

టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చేసిన ప్రతిపాదనకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో దెబ్బకు టెలికాం రంగంలో తన కంపెనీని నష్టాలను గట్టెక్కింటేందుకు ఎయిర్‌టెల్ మల్లగుల్ల

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2017 (14:07 IST)
టెలినార్ ఇండియా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు భారతీ ఎయిర్‌టెల్ చేసిన ప్రతిపాదనకు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జియో దెబ్బకు టెలికాం రంగంలో తన కంపెనీని నష్టాలను గట్టెక్కింటేందుకు ఎయిర్‌టెల్ మల్లగుల్లాలుపడుతోంది. ఎక్కువ జనసాంద్రత కలిగిన ఈ సర్కిళ్లలో టెలినార్‌ వ్యాపారాన్ని చేజిక్కించుకోవడం వల్ల కంపెనీ అభివృద్ధికి అవకాశాలున్నట్లు ఎయిర్ టెల్ భావిస్తోంది.
 
ఈ నేపథ్యంలో టెలినార్ ఇండియా సంస్థ దేశ వ్యాప్తంగా స్పెక్ట్రమ్‌ కలిగి వుండటంతో.. ఏడు టెలికాం సర్కిళ్లలో వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. ఇందుకు కావాల్సిన అనుమతులు కూడా లభించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. 
 
ఈ మేరకు కుదిరిన ఒప్పందం ప్రకారం భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థ టెలినార్‌ ఇండియాకు ఉన్న స్పెక్ట్రమ్‌, లైసెన్స్‌లు, ఆ సంస్థ కార్యకాలాపాలతో సహా ఉద్యోగులను ఎయిర్‌టెల్‌లో విలీనం చేసుకోనుంది. ఇంకా టెలినార్- ఎయిర్‌టెల్ విలీనం ద్వారా ఎయిర్‌టెల్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, అస్సాంలలోని టెలినార్‌ వ్యాపారాన్ని సొంతం చేసుకోనుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాలీవుడ్ స్థాయిలో రాణిస్తున్న భారత డిజైనర్లు...

మంచు విష్ణుకు శ్రీవిష్ణు క్షమాపణలు ఎందుకంటే...

'కింగ్‌డమ్' నుంచి వైల్డ్ పోస్టర్‌ను రిలీజ్ చేసి మేకర్స్

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

ఈరోజు నుంచి ప్రతి రోజు హిట్ 3 సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది: నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ బిస్కెట్లు తినేవారైతే.. ఊబకాయం, మొటిమలు తప్పవ్

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

హైదరాబాద్‌లో కేంద్రం ప్రారంభించి దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిన ఆల్ట్ డాట్ ఎఫ్

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments