రాజ్యసభలో బీజేపీ సెంచరీ - 1990 తర్వాత 100 మార్క్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:43 IST)
కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఒక్కసారిగా బలం పెరిగింది. కీలక బిల్లుల ఆమోదం కోసం భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్షాల మద్దతుపై ఆధారపడుతూ వచ్చేది. అయితే, ఇపుడు ఆ పార్టీ బలం ఒక్కసారిగా వందకు చేరింది. 1990 తర్వాత వంద మార్కును చేరిన తొలి పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందింది. 
 
ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అస్సోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల ప్రదేశ్‌లకు చెందిన ఒక్కో సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే, పంజాబ్ కోటాలో ఐదు సీట్లకు ఎన్నికలు జరుగగా తన ఖాతాలోని సీటును బీజేపీ కోల్పోయింది. 
 
ఈ ఐదు సీట్లు ఆప్ ఖాతాలోపడ్డాయి. పంజాబ్ సీటును కోల్పోయినప్పటికీ నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన నాలుగు సీట్లతో కలుకుంటే రాజ్యసభలో బీజేపీ మొత్తం సీట్ల సంఖ్య 100కు చేరింది. అంటే 1999 తర్వాత రాజ్యసభలో మంది సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments