Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు.. కేంద్రం కొత్త చట్టం

ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ వ్యక్తి మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు శిక్ష పడనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసి కొత్త చట్టాన్ని రూపొందించనుంది.

Webdunia
శనివారం, 23 డిశెంబరు 2017 (16:35 IST)
ఇకపై మద్యం సేవించి వాహనం నడుపుతూ వ్యక్తి మరణానికి కారణమైతే ఏడేళ్ళ జైలు శిక్ష పడనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న చట్టంలో మార్పులు చేసి కొత్త చట్టాన్ని రూపొందించనుంది. 
 
ఇపుడు తాగి మద్యం సేవించి రోడ్డు ప్రమాదంలో ఎవరైనా మరణానికి కారణమైతే పాత చట్టం ప్రకారం రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండు కలిపి ఉండేవి. అయితే ఈ జైలు శిక్షను ఏడేళ్లు చేసేందుకు కేంద్ర రవాణాశాఖ సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు కూడా పలుమార్లు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శిక్షలను కఠినతరం చేయాలని సలహా ఇచ్చింది కూడా. 
 
ఈ నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మరణానికి కారణమైతే హత్యగానే పరిగణించి.. పదేళ్ల జైలు శిక్ష వేయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా సూచన చేసింది. అయితే, అన్ని అంశాలను సమీక్షించిన కేంద్ర రవాణాశాఖ ఈ శిక్షను ఏడేళ్లుగా చేయాలని భావిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments