Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్ రాష్ట్రంలో రూ.1125 కోట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఏటీఎస్

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (13:02 IST)
గుజరాత్ రాష్ట్రంలో 1125 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. వడోదర పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీపై దాడి చేయగా, మొత్తం 225 కేజీల మెఫెడ్రోన్ అనే డ్రగ్స్ వెలుగుచూసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.1125 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. 
 
ఈ కేసుకు సంబంధించి ఫ్యాక్టరీకి చెందిన ఐదుగురు భాగస్వాములతో పాటు దినేష్ ధృవ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎస్ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను బరూచ్ చిల్లా సాంఖ్య జీఐడీసీలో ఓ రసాయన కర్మాగారంలో తయారు చేసినట్టు గుర్తించారు. ధృవ్ నార్కోటిక్స్ కేసులో గతంలో 12 యేళ్లపాటు జైలుశిక్ష కూడా అనుభవించి విడుదలయ్యాడు. మళ్లీ ఇదే వ్యపారంలో నిమగ్నమయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments