Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది జలసమాధి

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (13:44 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 30 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 20 మంది జలసమాధి అయ్యారు. ఈ విషాదం మాండ్యా జిల్లాలోని కనగణమరడి గ్రామంలోని నీటి కాల్వలో పడిపోయింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే కావడం గమనార్హం. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మాండ్యా నుంచి పాండవపుర వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది వీసీ కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో బస్సు పూర్తిగా నీటమునిగిపోయింది. ఈ ఘటనలో పాఠశాల విద్యార్థులు సహా 20 మంది మృతిచెందారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. కొందరిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments