Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 వరకు ఆర్థిక మాంద్యంపై దేశవ్యాప్త నిరసనలు

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:23 IST)
దేశంలో ఆసాధారణ ఆర్థిక మాంద్య పరిస్థితుల్లోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నేటి నుంచి వారం రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నారు. 
 
రాష్ట్రంలోనూ ప్రధాన కేంద్రాల్లో గురువారం నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలను చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు తెలిపారు. నెల్లూరులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఈ ఆందోళనల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. 
 
ఈ నెల 13న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామన్నారు. ఇదే నెల 16న వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 10 నుంచి 16 వరకూ వారం రోజుల పాటు వామపక్షాలు చేపట్టనున్న ఆందోళనలకు ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించి జయప్రదం చేయాలని ఇటీవల జరిగిన కేంద్ర కమిటీ సమావేశాల్లో సిపిఎం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments