Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లిలా వుండే తక్షక్ పామును స్మగ్లింగ్ చేసి.. విషంతో..?

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (12:25 IST)
అరుదైన పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతా మల్దా జిల్లా పరిసర ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఆ పాము తక్షక్ జాతికి చెందినదని పోలీసులు తెలిపారు. ఈ పామును స్మగ్లింగ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాని విలువ దాదాపు రూ.9కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఇషా షేక్ అనే వ్యక్తికి అరుదైన జంతుజాలాల స్మగ్లింగ్ ముఠాలతో సంబంధాలున్నాయి. 
 
ఈ క్రమంలోనే తక్షక్ పామును వారికి అమ్మేందుకు రూ.9కోట్ల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం జార్ఖండ్‌కు పామును తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయాడు. 
 
అతని బ్యాగులో తక్షక్ పామును పోలీసులు గుర్తించారు. ఈ పాము అత్యంత విషపూరితమైనదని.. చూసేందుకు బల్లిలా వుండే ఈ తక్షక్ పాములను సేకరించి ఆ విషాన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. అందుకే ఇవి భారీ ధర పలుకుతాయని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

రవి బస్రూర్ చేసిన వీర చంద్రహాస ట్రైలర్ లాంచ్ చేసిన విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments