Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో చెన్నైలో ప్లాస్మా బ్యాంక్!

Webdunia
ఆదివారం, 12 జులై 2020 (16:32 IST)
చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో త్వరలో ప్లాస్మా బ్యాంక్ ఏర్పాటు కానుంది. కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మా సేకరించి బాధితులకు అందించి, వారిలో వైరస్ నిరోధకత పెంచేది ప్లాస్మా చికిత్స. 
 
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఈ చికిత్స విధానానికి ఐసీఎంఆర్ అంగీకారం తెలిపింది. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో 25 మంది, మదురై, తిరునల్వేలి ప్రభుత్వాసుపత్తులలో తలా ఒకరు చొప్పున ప్లాస్మా చికిత్సతో కోలుకున్నారు. 
 
దీంతో ఈ చికిత్స విధానాన్ని విస్తృత పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో ప్లాస్మా బ్యాంక్ త్వరలో ప్రారంభం కానుంది. దేశంలో ఇలాంటి బ్యాంక్ ఢిల్లీలో ఉండగా, తమిళనాడులో రెండవది. కరోనా నుండి కోలుకున్న వారు రక్తదానం చేయాలని ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రాజెక్టుపై చర్చల కోసం పిలిచి దుస్తులు విప్పేయమన్నారు : హీరోయిన్ ఆరోపణలు

సినిమాలో సిగరెట్లు కాల్చాను.. నిజ జీవితంలో ఎవరూ పొగతాగకండి : హీరో సూర్య వినతి

అమెరికా నుంచి కన్నప్ప భారీ ప్రమోషన్స్ కు సిద్ధమయిన విష్ణు మంచు

థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్‌ తెలుగులో జింగుచా.. వివాహ గీతం రేపు రాబోతుంది

రోజూ ఉదయం నా మూత్రం నేనే తాగాను, అప్పుడే ఆ రోగం తగ్గింది: నటుడు పరేష్ రావల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments