Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ప్రథమ వర్థంతి... అటల్ సదైవ్‌కు మోడీ నివాళి

Webdunia
శుక్రవారం, 16 ఆగస్టు 2019 (09:19 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రథమ వర్థంతి వేడుకలను బీజేపీ శ్రేణులు శుక్రవారం దేశ వ్యాప్తంగా జరుపుతున్నారు. అటల్ జీ తొలి వర్థంతిని పురస్కరించుకుని ఆయన సమాధి అటల్ సదైవ్‌కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. 
 
ఢిల్లీలోని వాజ్‌పేయి స్మారకం అటల్‌ సదైవ్‌ వద్దకు చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వాజ్‌పేయి పెంపుడు కుమార్తె నమితా భట్టాచార్యతో పాటు మనవరాలు నిహారిక సైతం శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ.నడ్డా తదితరులు ఉన్నారు. అలాగే, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రధాన కార్యాలయాల్లో బీజేపీ నేతలు, శ్రేణులు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments