Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠాణాలో ఫాస్టర్‌ను చితకబాదిన స్థానికులు...

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (13:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఫాస్టర్‌ను కొంతమంది స్థానికులు చితకబాదారు. బలవంతపు మతమార్పిడులు చేయిస్తున్న కారణంతో ఆ ఫాస్టర్‌పై పోలీస్ స్టేషన్‌లోనే తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. 
 
రాయపూర్‌లోని పురానీ బస్తీ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, భాటాగావ్ ప్రాంతంలో మతమార్పిడులు జరుగుతున్నాయనే ఫిర్యాదులు పోలీసులకు అందాయి. దీంతో క్రైస్తవ సమాజానికి చెందిన మరికొందరితో కలిసి సదరు పాస్టర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. 
 
కొద్దిసేపటి తర్వాత అక్కడకు పెద్ద ఎత్తున హిందూ నేతలు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో పోలీసుల ముందే పాస్టర్‌ను హిందూ సంఘాల నేతలు చితకబాదారు. 
 
ఇది జరిగిన వెంటనే పాస్టర్‌ను స్టేషన్ ఇన్ఛార్జి గదిలోకి పోలీసులు తీసుకెళ్లారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments