Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం.. మఫ్టీలో పోలీసులు?

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (19:31 IST)
తమిళనాడు రాజధాని చెన్నైలోని వేలచ్చేరిలో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం జరిగిన గుట్టును రట్టు చేశారు.. పోలీసులు. చెన్నై వేలచ్చేరిలోని బేబీ నగర్‌లో ఓ మసాజ్ సెంటర్‌ నడుస్తోంది. ఇటీవల వేకువజామున ఈ మసాజ్ సెంటర్ నుంచి గుంపులు గుంపులుగా పురుషులు, మహిళలు బయటికి రావడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
ఈ సమాచారం మేరకు పోలీసులు మఫ్టీలో మసాజ్ సెంటర్‌కు వెళ్లారు. రెండు రోజుల పాటు ఆ మసాజ్ సెంటర్‌పై కన్నేశారు. ఆపై మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతుందని నిర్ధారించుకుని.. సత్య, ప్రవీణ్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా వ్యభిచార రొంపిలో దిగిన ఇద్దరు భారత మహిళలను పోలీసులు విడిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments