Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడి చేస్తుందని.. వివస్త్రను చేశారు.. ఊరంతా తిప్పారు..

Webdunia
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (16:52 IST)
ఆధునిక యుగంలో మూఢ నమ్మకాలపై ఇంకా మోజు తీరని వారున్నారు. మన దేశంలో ఇప్పటికీ చేతబడి వంటి వాటిపై నమ్మకాలున్నాయి. చేతబడులను అడ్డంగా పెట్టుకుని హత్యలు, అరాచకాలు జరుగుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల మహిళ చేతబడి చేయడం వల్లే ఆ గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయాడని నమ్మారు. 
 
ఊరంతా ఏకమై.. చేతబడి చేస్తున్న మహిళగా అభియోగాలు ఎదుర్కొన్న మహిళను చుట్టుముట్టారు. తానేపాపం చేయలేదని మొత్తుకున్నా.. చేతబడులు తెలియవని చెప్పిని ఒప్పుకోలేదు. ఆమెపైకి ఉరికారు. గ్రామ ప్రజలందరూ ఒక్కటై... ఆమె వేసుకున్న వస్త్రాల్ని లాగేశారు. ఊరి మధ్యలో అందరూ చూస్తుండగా... ఆమెను వివస్త్రను చేశారు. 
 
నగ్నంగా ఊరంతా తిప్పారు. ఆమె కూతురినీ, ఆమె కోడలిని చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం.. ఫ్యామిలీతో లండన్‌కు చెర్రీ ఫ్యామిలీ

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం