బుధవారం వెండి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (05:00 IST)
వెండి ప్రమిదలో నెయ్యిని వేసి బుధవారం వినాయకుడు ముందు దీపారాధన చేస్తే.. మీరు అనుకున్న పనుల లో ఏ ఆటంకం రాదు. అలానే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలానే వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే.. జ్ఞానం ప్రసాదిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
 
అంతేకాకుండా ఏలినాటి శని ఉన్నవాళ్లు శనివారం వెండి ప్రమి లో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది.
 
మంగళవారం కుజ గ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. బుధవారం నాడు బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగిస్తే… మంచి బుద్ధి కలుగుతుంది. 
 
వెండి దీపం వెలిగించడం ద్వారా చంద్ర గ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఇంట్లో వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా  ఇంట వాస్తు దోషాలు తొలగిపోతాయి.
 
స్వచ్ఛమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. వ్యాపారంలో విస్తరణ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పల్నాడు జిల్లా వినుకొండలో భూకంపం, నిద్ర మంచాల పైనుంచి లేచి జనం పరుగులు

త్వరలో తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు

ముస్లీం రిజర్వేషన్లు రద్దు... సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు

ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు.. కామవాంఛ చల్లారక మృతదేహంపై లైంగిక చర్య... ఎక్కడ?

తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి

అన్నీ చూడండి

లేటెస్ట్

15-02-2026 నుంచి 21-02-2026 వరకు మీ వార రాశి ఫలితాలు

Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..

Srisailam: శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు.. భద్రత కట్టుదిట్టం

14-02-2026 శనివారం ఫలితాలు - పన్ను చెల్లింపుల్లో జాప్యం తగదు....

13-02-2026 శుక్రవారం ఫలితాలు - పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఎట్టకేలకు పూర్తి చేస్తారు...

తర్వాతి కథనం
Show comments