Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణుమూర్తిని పూజిస్తే...?

ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుని ఆరాధన వలన రకరకాల దోషాలు తొలగిపోతాయి శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలతో చెబుతున్నారు. వినాయక

Webdunia
శనివారం, 8 సెప్టెంబరు 2018 (11:53 IST)
ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రశాంతత చేకూరుతుంది. ఎందుకంటే భగవంతుడు తమయందు ఉన్నాడనే భరోసా కలుగుతుంది. భగవంతుని ఆరాధన వలన రకరకాల దోషాలు తొలగిపోతాయి. శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వినాయకుని పూజించడం వలన ఆటంకాలు తొలగిపోయి విజయాలు పొందుతారు. శివారాధన చేయడం వలన జన్మజన్మల పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.
 
విష్ణుమూర్తి పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయి. తద్వారా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం వలన ఆపదలు తొలగిపోయి దుష్టశక్తుల పీడలు నివారించబడుతాయి. హనుమంతుని పూజించడం వలన శని దోషాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం వలన సర్పదోషాలు నివారించబడుతాయి. దుర్గాదేవిని పూజించడం వలన దుర్గతులు తొలగిపోతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ మహా సభలకు తెలుగు ప్రజలు తరలి రావాలి : కేంద్ర మంత్రి పెమ్మసాని

సింధు జలాలను నిలుపుతూ భారత్ చేపట్టే నిర్మాణాలను పేల్చేస్తాం : పాక్ మంత్రి వార్నింగ్!!

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

30-04-2015 మంగళవారం ఫలితాలు - బెట్టింగులకు పాల్పడవద్దు...

Laughing Buddha: లాఫింగ్ బుద్ధుడి బొమ్మను ఇంట్లో ఏ దిశలో వుంచాలి?

అక్షయ తృతీయ రోజున 12 రాశుల వారు ఏం కొనాలి? ఏవి దానం చేయాలి?

29-04-2015 మంగళవారం ఫలితాలు - లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం...

తర్వాతి కథనం
Show comments