Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజస్ యుద్ధ విమానానికి కో పైలట్‌గా సింధు.. అరుదైన గౌరవం

Webdunia
ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (12:03 IST)
భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఏరో ఇండియా షోలో ఉమెన్స్‌ డే సందర్భంగా  ఏవియేషన్‌ అధికారులు బ్యాడ్మింటన్‌ స్టార్‌కు ఈ అవకాశం కల్పించారు.
 
ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా పలు కార్యక్రమాలను చేపట్టిన ఏరో ఇండియా.. అందులో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో విహరించడం పట్ల పీవీ సిందు హర్షం వ్యక్తం చేసింది. 
 
ఈ సందర్భంగా రక్షణశాఖ ప్రతినిధి మాట్లాడుతూ, తేజస్ యుద్ధ విమానానికి సింధు కోపైలట్‌గా వ్యవహరించారని చెప్పారు. దీంతో, తేజస్‌కు కోపైలట్‌గా వ్యవహరించిన తొలి మహిళగా సింధు నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్‌ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

తర్వాతి కథనం
Show comments