Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ.. వ్యక్తి అరెస్ట్.. 1,300 కేజీలు స్వాధీనం

సెల్వి
శనివారం, 23 మార్చి 2024 (10:25 IST)
హైదరాబాద్‌ కమిషనర్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈస్ట్‌ జోన్‌ బృందం శుక్రవారం సికింద్రాబాద్‌ లాలాపేట్‌లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ తయారీ యూనిట్‌పై దాడి చేసింది. ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని 1,300 కిలోల కల్తీ పేస్ట్, 20 కిలోల టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ మొత్తం రూ.1.70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 
 
నిందితుడు నీలా వెంకటేశ్వర్లు (54) టైటానియం డయాక్సైడ్, శాంతమ్ గమ్ కలిపి అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేస్తూ దొరికిపోయాడు. అతనిపై 2019లోనూ కేసులున్నాయి. 
 
నిందితుడు నగరంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ సరఫరాదారు, బ్రాండెడ్ డెలివరీ చేసేవాడు. సికింద్రాబాద్‌లోని లాలాపేట్‌లోని తన నివాసంలో రసాయనాలు వాడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు ప్లాన్ చేసి దొరికిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

Sai Pallavi-అనారోగ్యానికి గురైన సాయి పల్లవి -రెండు రోజులు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలట

మధ్యతరగతి సమస్యలపై ఈశ్వర్ కథతో సూర్యాపేట్‌ జంక్షన్‌ ట్రైల‌ర్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments