Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో 36 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు...

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (09:14 IST)
హైదరాబాద్ నగరంలో దాదాపు 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల నిమిత్తం ఏకంగా 36 రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. హైదరాబాద్ నగర వాసులకు అందుబాటులో ప్రధాన రవాణా సౌకర్యాల్లో ఎంఎంటీఎస్ ఒకటి. అయితే, ట్రాక్ నిర్వహణ కారణంగా మొత్తం 79 సర్వీసుల్లో 36 సర్వీసులను రద్దు చేసింది. 
 
వీటిలో లింగంపల్లి - హైదరాబాద్ మీదుగా నడిచే 9 సర్వీసులు, హైదరాబాద్ - లింగంపల్లిల మధ్య నడిచే 9 సర్వీసులు, ఫలక్‌నుమా - లింగంపల్లి మీదుగా నడిచే 8 సర్వీసులు, లింగంపల్లి - ఫలక్‌నుమా మధ్య నడిచే 8 సర్వీసులు, సికింద్రాబాద్ - లింగంపల్లి, లింగంపల్లి - సికింద్రాబాద్ మధ్య నడిచే రెండు సర్వీసులు ఉన్నాయి. రైల్వే ట్రాక్ పనులు పూర్తయిన తర్వాత అన్ని సర్వీసులను యధావిధిగా పునరుద్ధరిస్తామని దక్షిణ మధ్యరైల్వే తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments