Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో 30న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక

Webdunia
గురువారం, 5 మే 2022 (19:07 IST)
తెలంగాణా రాష్ట్రంలో ఖాళీ అయిన ఒక్క రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరుగనుంది. ఇటీవలే ఈ స్థానం ఖాళీ అయింది. 2018లో రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బండా ప్రకాశ్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం ఈ నెల 12వ తేదీ ఉప ఎన్నికకు నోటిఫికేష్ జారీచేస్తుంది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతను ప్రకటిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

21 సంవత్సరాలా క్రితం ఆర్య టీమ్ ఎలా వున్నారో చూడండి

ఆధ్యాత్మిక తీర్థయాత్రలతో అందరికీ కనెక్ట్ అవ్వడానికి యూఎస్ఏ టూర్ లో మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments