Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లాక్ ఫంగస్ కలకలం : కామారెడ్డిలో వైద్యాధికారి మృతి

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (13:34 IST)
ఒకవైపు కరోనా వైరస్ భీతి తొలగిపోకముందే.. ఇపుడు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇలాంటి వారిలో పలువురు మృత్యువాతకూడా పడుతున్నారు. ఈక్రంలో తాజాగా తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ దెబ్బకు ఓ వైద్యాధికారి మృత్యువాతపడ్డారు. 
 
కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన మెడికల్‌ ఆఫీసర్‌ గోవర్ధన్‌ను ఈ వైరస్ సోకి చనిపోయారు. ప్రస్తుతం ధర్పల్లి హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్‎గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం హైదరాబాద్‎లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గోవర్ధన్ మృతి చెందాడు. కాగా, 20 రోజుల క్రితం తన తల్లి కరోనా వైరస్‎తో పోరాడి మృతి చెందింది. తల్లి మృతి చెందిన తర్వాత కొడుకు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

క్రైం ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కర్మణ్యే వాధికారస్తే ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments