Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కిడ్నీ రోగుల కోసం 61 డయాలసిస్ కేంద్రాలు

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:36 IST)
తెలంగాణ సర్కారు కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 
కిడ్నీ వ్యాధి గ్రస్థులకు డయాలసిస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కొత్తగా 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.
 
ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో మాత్రమే ఉన్న డయాలసిస్ సేవలు ఇక నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. 
 
ఇందులో భాగంగా మొదట ఐదు ఆస్పత్రుల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం