Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 25న మీ అప్పు చెల్లిస్తామని చెప్పి కట్టలేక కుటుంబం ఆత్మహత్య

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలానికి చెందిన మల్కపల్లిలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక, ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నామనే బాధతో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఈ దంపతులు తమ ఇద్దరు పిల్లలను - ఒక కొడుకు, కుమార్తెను గదిలో ఉరి వేశారు. ఆ తర్వాత ఇరువురు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దంపతుల కుమార్తె తన అత్తమామల ఇంటి నుండి తల్లిదండ్రులను చూడటానికి వచ్చినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
పత్తి సాగులో తమకు తీవ్ర నష్టాలు ఎదురయ్యాయని, అప్పులు తీర్చలేకపోయామంటూ రాసిన సూసైడ్ నోటీసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల చెప్పిన దాని ప్రకారం, మార్చి 25న అప్పు చెల్లిస్తామని రుణదాతకు వాగ్దానం చేసినట్లు తెలిసింది. అయితే, అదే రోజున కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments